పలుకులు >>>>>
.............
1) ఆమూలాగ్రము పఠించి ,,,
2) ఆజాను బాహువు
3) ఆ చంద్ర తారార్కము
4)" ఆజన్మాంతము ఋణ పడి ఉంటాన"ని చెప్పెను.
5) ఆ జన్మ బ్రహ్మ చారి
6)"ఆ సేతు హిమాలయ పర్యంతము ,ఈ పుణ్య భూమి మనది."
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
7) 'నఖ శిఖ పర్యంతము వారిని పరిశీలిస్తూ,చూచి...."
8)అక్షరము
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
9)శ్రీ కృష్ణుని వేణు గానమును ఆ బాల గోపాలము విని ,ఆనందించుచున్నారు ।
లేబుళ్లు: తెలుగు పలుకు బళ్ళు
0 Comments:
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)