"వినష్ట శీతాంబు శీతాంబు తుషార పంకో :::
మహా గ్రహ గ్రాహ వినష్ట పంకాః :::
ప్రకాశ లక్ష్మ్యాశ్రయ నిత్మలాంకో :::
రరాజ చండో భగవాన్ శశాంకః :::
('సుందర కాండ 'లోని 5 ,,6 వ శ్లోకము ).
" సూర్య కిరణములు,తనపైన ప్రతిబింబించినవి . అందు చేత
చంద్రుడు ప్రకాశించెను.
చంద్రునిలోని మచ్చ కూడా ప్రకాశించినది."
ఇది ,మన పూర్వీకుల ఖగోళ దర్శనమునకు,వైజ్ఞానిక అవగాహనకు నిదర్శనము.
.....................................................
లేబుళ్లు: ప్రాచీన రత్న మాల
0 Comments:
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)