ఉపమాక క్షేత్రము ;;;;;;;;;;;
'''''''''''''''''''''''''''''''''''''''
విశాఖ పట్టణము జిల్లలోని , నక్క పల్లిమండలములో,
ఉపమాక గ్రామములో వెలసిన స్వామి వారి కోవెల
పావనమైన పుణ్య నిలయము. "
1) క్రీ .శ . ౬(ఆరు ) వ శతాబ్దమునందు నిర్మితమైన పుణ్య క్షేత్రము శ్రీ ఉపమాక క్షేత్రము.
౨) తూర్పు గోదావరి జిల్లాలోని కాండ్రేగుల సంస్తానమున కు అధిపతి ఐన శ్రీ కృష్ణ భూపాలుడు
.శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెలను నిర్మించెను.
ఈ "ఉపమాక క్షేత్రము" పుణ్య క్షేత్రముగా వినుతికెక్కెను
౩)గరుత్మంతుడు ద్వాపర యుగాంతము నందు
శ్రీ కృష్ణ మూర్తిని "స్వామీ! నా వీపు పైన కొలువై ఉండే వరమును అనుగ్రహించుము."
అని కోరెను.
౫)స్వామి చెప్పినట్లుగా నే , గరుడుడు దక్షిణ సముద్ర తీరమునందు 'కొండ 'గా రూపు దాల్చెను .
6)శ్రీ శ్రీ మన్నారాయణుడు వేటకు వచ్చి, "గరుడుని మూపురమైన ఆ కొండపైన వెలసెను.
బ్రహ్మ వైవర్త పురాణమునందు ఈ "గరుడాచల మహాత్మ్యము" కథ కలదు.
లేబుళ్లు: పుణ్య క్షేత్రములు