పోతన పద్య రత్నములు

పోతన పద్య రత్నములు :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,
పాపనికి నూనె తల యంటి,పసుపు పూసి :::
బోరుకాడించి,"హరి రక్ష!పొమ్మ"టంచు:::
జలము లొక కొన్ని చుట్టి రా చల్లి,తొట్ల:::
నునిచి ,దీవించి ,పాడి రయ్యువిద లెల్ల!


" జో జో కమల దళేక్షణ!:
జో జో మృగ రాజ మధ్య!జో జో కృష్ణా! :::
జో జో పల్లవ కర పద!:
జో జో పూర్ణేందు వదన !జో జో యనుచున్."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

0 Comments:

Post a Comment