సుభాషితములు :::
,,,,,,,,,,,,,,,,,,,,
"రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠా,
పాపే పాప పరాః సదా:
రాజాను మను వర్తంతే,
"యధా రాజా,తధా ప్రజా".
...................................
రాజు ధర్మ వంతుడు ఐతే ప్రజలు ఔతారు.
రాజు పాపాత్ముడు ఐతే,ప్రజలు అంతే!
రాజును ప్రజలు అనుసరిస్తారు.
"రాజు ఎలాగో ,ప్రజలూ అంతే!."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: ప్రాచీన రత్న మాల
0 Comments:
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)