సుభాషితము;;;;;;;;
ఉపరుద్ధంతి శ్వాసాన్
మునయో నాశ్నంతి,నా పిబంతి:::
స్తూయంతే కిం?
"మునయః కంఠే కుర్వంతి కనక పాశమిమం ;;;;;
తా// ముని పుంగవులు ప్రాణాయామమును అభ్యసించి ,శ్వాసను నిరోధిస్తారు,ఆహారము తినరు,నీళ్ళు త్రాగరు, ఐతే మాత్రం,? వీరిని ఎందుకు స్తోత్రం చేయాలి???'వీళ్ళు బంగారు పాశాన్ని ( సమాజ శ్రేయస్సును కోరి) తమ గళమునకు తగిలించుకున్నారు,గనుక।
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
లేబుళ్లు: ప్రాచీన రత్న మాల
0 Comments:
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)