గోదా పరిణయ ఘట్టము >>>>>
................................
" ఇంతి దోసిట సేస బ్రాలెత్తు చోట :::
గుబ్బ పాలిండ్ల క్రేవ గ్రక్కున మురారి :::
కన్ను వేయుట గని లజ్జ గదుర , బాహు
లెత్తుక కరాగ్రములన పై కెగుర జల్లె ."
(ఆముక్త మాల్యద ' లోనిది ఈ పద్య రాజము ,చక్రవర్తి ' శ్రీ కృష్ణ దేవ రాయలు ' రచించిన సరసములు, ,శృంగారములు చిలకరించిన గడుసు వర్ణనము ఇది. )
..............................................
లేబుళ్లు: ప్రాచీన రత్న మాల
0 Comments:
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)