పోతన పద్య రత్నము:::"వర్ష ఋతువు "

పోతన పద్య రత్నము:::"వర్ష ఋతువు "
,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,

(సీసము):::
"హాయి నిచ్చెడివాన-లప్పుడప్పుడు పడి:::
తుంపర ల్వెద జల్లి-దురుసు లేక :::
కాళింది నిర్మలో-ఘము సాంతముగ పారు:::
చును కర్షకుల తొలి-పనులు నడచు:::
పచ్చని పచ్చిక -భరితమౌ బీడులం:::
దింద్ర గోపంబులు-సాంద్రముగను :::
గాన్‌పించు ,మృదుకర-ఘాసంబులం దిని :::
బాగుగా నావులు-పాలు నిచ్చు:::

మృదు కుముద కంజ కింజల్క-మిళిత సురభి:::
మంద మలయా నిలము వీచి-బృంద వాసు:::
లకు మనోహరముగను వి-లాసముగను:::
నుండె,శ్రమ లేని యాతపం-బుండు కతన.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

అర్ధములు :::
,,,,,,,,,,,,,,

కుముదము=కలువ పువ్వు:::
కంజము=తామర పువ్వు:::
కింజల్కము=పూవులోని పుప్పొడి దారములు(filament in flower )
సురభి=వసంత ఋతువు:::
:::::::::::::::::::::::::::
ఇంద్ర గోపము=ఆరుద్ర పురుగు:::
ఇవి మిధున జ్యేష్ఠమున వచ్చు "ఆరుద్ర కార్తె "నందు ఉద్భవించును,
అందుచేత వానికి 'ఆరుద్ర పురుగులు 'అని పేరు వచ్చెను.

::::::::::::::::::::::::::::::::

0 Comments:

Post a Comment