సహ్యాద్రి

౧) సహ్య ముని " మహా తపస్వి . ౨) శ్రీ మన్నారాయనుని ఆదేశము మేరకు ,శ్రీ కృష్ణుడు కృష్ణ ను భూమి పైకి తెచ్చి ,స్థాపన చేయుటకై ప్రదేశమును అన్వేషణ చేయ చుండెను .తపో నిష్ఠా గరిష్తుడు(శ్ఠుడు ) ఐన సహ్య ముని పడమటి కనుమలలో ఐక్యము అగుటచే ,"సహ్యాద్రి "అను నామ థేయం కల్గెను .౩)సహ్యాద్రిలోని 'వేద గిరి', 'బ్రహ్మ గిరి' సీమలోని శ్రీ కృ ష్ణుని ప్రతి రూపమైన " శ్వేత అశ్వ థ్థ "తరువు మూలము న నుండి "కృష్ణ " నది ,ప్రాదుర్భవించెను .
౪)సప్త సాగర తీర్థము నాకు ;తూర్పు దిక్కు లో "కౌశిక సంగమ తీర్థము ",కౌశిక ముని తపము చేసిన చోటు .
౬) 'జాంబ వంతుడు 'సిద్ది పొందిన సీమ "జంబు ద్వీపము'
) పరశు రాముడుదర్శించి , నియమములుఆచరించిన చోటు " శు ర్పంక తీర్థము ".
౮) నదికి ఇటు తీరము లలో ఉన్న కోవెలలు , "ఐలూరు ", చిలుమూరు " లు .ఇచ్చట "శ్రీ రామ చంద్రుడు "
ప్రతి ష్టించిన లింగములు ఉండెను. అందుచే ,ఇవి "ఉభయ రామే శ్వరములు " అనే పేరు పొందినవి .
౯)భైరవుడు జన్మించిన " భైరవ తీర్థ ము వద్ద జలములు ఆకు పచ్చ గా ఉండును .
౧౦) కుబ్జే శ్వర తీర్థము చెంత ఉన్న ట్టి " మహా తీర్థము " లో ,,,,,,, నల్ల నువ్వులు వేస్తె ,తెల్లని నువ్వులు గా
మారును అని ,వాడుక కలదు .






0 Comments:

Post a Comment